బీసీజీ వ్యాక్సిన్ ప‌నిచేస్తుందా ?
బీసీజీ అంటే బాసిల్లె కాల్‌మెట్టె గురెన్. ఇదో వ్యాక్సిన్‌. ఈ టీకాను టీబీ రాకుండా ఉండేందుకు ఇస్తారు.  అయితే కోవిడ్‌19 సోకిన వారికి ఈ టీకాల‌తో ప‌రీక్ష‌లు చేయాల‌ని భావిస్తున్నారు.  ప్ర‌స్తుతం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఈ టీకాతో .. కోవిడ్ పేషెంట్ల‌పై ప‌రీక్ష‌లు చేప‌డుతున్న‌ది. అయితే ఇదే టీకాను ప‌రీక్షించ‌నున్…
లాక్‌డౌన్‌తో 9 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం..
హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్‌ను నియంత్రించే క్ర‌మంలో.. భార‌త ప్ర‌భుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ లాక్‌డౌన్ వ‌ల్ల సుమారు 120 బిలియ‌న్ల డాల‌ర్లు అంటే 9 ల‌క్ష‌ల కోట్ల మేర ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తినే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇది జీడీపీలో 4 శాతం ఉంట…
నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన కార్పోరేటర్‌..
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో, ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. గత మూడు రోజులుగా ఇళ్లలో మగ్గుతున్న ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి, కాస్త ఉపశమనం కలిగించారు మాదాపూర్‌ కార్పోరేటర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌. ఆయన సొంత ఖర్చులతో తన పరిధిలోని …
దేశంలోనే తెలంగాణ పోలీస్‌ నంబర్‌వన్‌
తెలంగాణ రాష్ట్ర పోలీసుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో రాజకీయ జోక్యం ఉందని, దొంగలతో పోలీసులు కలిసిపోయారంటూ ఈనాడు దినపత్రికలో వచ్చిన ‘దొంగలతో దోస్తీ’ కథనం పూర్తిగా అవాస్తవం అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న తెలంగాణ పోలీసుల ప్రతిష్ట…
మతస్వేచ్ఛపై మోదీతో చర్చిస్తాం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్ద ‘భారత్‌లో మతస్వేచ్ఛ’ అంశాన్ని ప్రస్తావించనున్నారు. ట్రంప్‌ పర్యటనకు కొన్ని రోజుల ముందే అమెరికాకు చెందిన ఓ సంస్థ ‘అంతర్జాతీయంగా మతస్వేచ్ఛ’ అనే అంశంపై నివేదికను విడుదల చేసింది. ఇందులో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తర్వా…
నరేలాలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రోడ్‌ షో
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచార హోరు కొనసాగుతున్నది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీపార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ నరేలాలో రోడ్‌ షో నిర్వహించారు. ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి…