భారత్లో 24 గంటల్లో 32 మంది మృతి
భారత్ నలుమూలల కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరించింది. కరోనా వైరస్ విజృంభించడంతో.. ప్రజలు గజగజ వణుకుతున్నారు. కరోనా వైరస్ కేసులు రోజురోజుకు అధికంగా నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 32 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ 24 గంటల్లో …